25 ఏళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతి
- January 11, 2018రియాద్:పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. ఆ నిబంధనను మార్పు సౌదీఅరేబియా సవరించింది. పాతికేళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు సౌదీ వెళ్లేందుకు అనుమతి జారీ చేయనున్నామని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్(ఎస్సీటీహెచ్) వెల్లడించింది. అయితే 25 ఏళ్ల లోపు వయసున్నవారి వెంట కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా పాత నిబంధనల ప్రకారం పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో అమల్లో ఉండేది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..