పది నెలలుగా వేతనం లేక దుర్భర స్థితిలో100 మంది కార్మికులు
- January 12, 2018మనామ:పనివారు జీతానికి అర్హులు , కానీ కింగ్డమ్ లో నాలుగు ప్రధాన సంస్థలు చాలా నెలలు జీతాలు చెల్లించకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులను క్లిష్ట పరిస్థితిలో నెట్టివేశాయని జనరల్ ఫెడరేషన్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్టిటియు) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉద్యోగులలో స్థానిక జాతీయులు మరియు ప్రవాసీయులు అనేక నెలలుగా జీతాలు బకాయిల్లో ఉన్నాయని, అంతర్జాతీయ సంబంధాల కోసం జిఎఫ్టిటియు సహాయ కార్యదర్శి కరీం రాధి అన్నారు. కంపెనీల నుండి వంద మంది ఉద్యోగులు 10 నెలల కాలం నుండి చెల్లించలేదని ఆయన చెప్పారు." అత్యధిక శాతం మంది ఉద్యోగులకు 6 నుండి 10 నెలలుగా చెల్లించలేదని ఉద్యోగులు మాదగ్గరికి వచ్చారు మరియు మేము వారితో సంభాషించి ఉన్నాం. మేము న్యాయబద్ధమైన తొలగింపు కేసులను కూడా చూశాము. ఇంతకు ముందు ఉద్యోగులను సెటిల్మెంట్ సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, కంపెనీలు నిర్మాణ రంగానికి చెందినవారని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ