వి.పి.ఎన్ హోక్స్ 5,000 దిర్హామ్ల జరిమానా పుకార్లపై స్పందించిన టి.ఆర్.ఏ
- January 23, 2018యూఏఈ : వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తే సమీప పోలీసు స్టేషన్ వద్ద 5000 దిర్హామ్ లను జరిమానా చెల్లించాలని ఈ వారంలో కొందరు నివాసితులకు సంక్షిప్త సమాచారం (ఎస్ ఎం ఎస్) మరియు కాలింగ్ కార్డులను పంపడంపై యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) తీవ్రంగా పరిగణించనుంది. వి పి ఎన్. ఎ హాక్స్ సంక్షిప్త సమాచారం ( ఎస్ ఎం ఎస్ ) ను ఎవరైనా ఉపయోగిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద 5,000 జరిమానా చెల్లించాలని పుకార్లపై స్పందించింది. వైరల్ వెళ్ళింది,ఆదివారం రాత్రి ట్విట్టర్ లో వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా నివాసితులు ఎవరూ ఉపయోగించరాదని ఈ సందర్భంగా యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హెచ్చరించింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..