వచ్చే శుక్రవారం ఖైతాన్, ఫర్వానియాలో తాగునీటి సరఫరాలో మార్పులు
- January 23, 2018కువైట్: సుభన్ లో తాగునీటి వ్యవస్థను క్రమబద్ధీకరించి సక్రమంగా నిర్వహించాల్సిన ప్రణాలికను విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ (ఎం ఇ డబ్ల్యూ ) సిద్ధం చేసింది. దీని ఫలితంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు (12 గంటలు) ఖైతాన్, ఫర్వానియా, ఓమరియా, యర్మౌక్, ఖుర్తుబా, షహదా, జహ్రా మరియు సుర్రాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు. మంచినీటి సరఫరాలో కాలానుగుణ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా, తక్కువస్థాయిలో తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఉంటుంది, వాటర్ ఆపరేషన్ మరియు నిర్వహణ సహాయ నిర్వహణాధికారి ఖలీఫా అల్-ఫరూజీ చెప్పారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం