నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష ప్రకటించిన కువైట్
- January 23, 2018కువైట్: నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష కువైట్ల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది, దేశంలో అక్రమంగా నివసించేవారు ఎటువంటి జరిమానా చెల్లించకుండానే చట్టబద్ధంగా దేశం నుండి విడిచివెళ్లేందుకు ఈ అవకాశాన్ని మంజూరు చేసింది. ఈ క్షమాబిక్ష కాలం జనవరి 29 నుండి మొదలై ఫిబ్రవరి 22, 2018 వరకు ఉంటుంది. అయితే, ఏవైనా కేసులలో ప్రమేయం, ప్రయాణ నిషేధం ఉన్న ప్రవాసీయులకు ఈ దయాకాలం (అమ్నెస్టీ) నుండి మినహాయించబడ్డారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..