రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు వద్దు ....
- January 23, 2018హైదరాబాద్:ఇక నుంచి హైదరాబాద్ నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వివాహాలు చేయాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే అలా రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు చేసుకొంటామని తెలంగాణ వక్ఫ్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. రాత్రివేళ 9 తర్వాత ముస్లింలు ఫంక్షన్ హల్స్ లో వివాహాలు చేసుకొంటున్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకనే ఇక నుంచి ఫిబ్రవరి 1 నుంచి రాత్రివేళ నగరంలో వివాహాలు నిషేధం పై ఉత్తర్వులు జారీ.. ఈ విషయం ను వక్ఫ్ బోర్డు చైర్మెన్ మహమ్మద్ సలీం ప్రకటించారు.
ఇక నుంచి రాత్రి వేళ 9 తర్వాత ఎవరైనా వివాహం చేస్తే.. ఆ ఖాజీలకు నోటీసులు జారీచేయడంతో పాటు.. వారికి వివాహ బుక్ లెట్ సర్టిఫికెట్లు జారీ చేయమని చెప్పారు. రాత్రివేళ సంగీతం జోరులో.. బాణాసంచా కాల్చడంతో ప్రజలకు అసౌకర్యంగా కలుగుతుందని భావించి రాత్రివేళ వివాహాలను రద్దు చేయడం శుభపరిణామమని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు