రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు వద్దు ....
- January 23, 2018హైదరాబాద్:ఇక నుంచి హైదరాబాద్ నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వివాహాలు చేయాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే అలా రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు చేసుకొంటామని తెలంగాణ వక్ఫ్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. రాత్రివేళ 9 తర్వాత ముస్లింలు ఫంక్షన్ హల్స్ లో వివాహాలు చేసుకొంటున్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకనే ఇక నుంచి ఫిబ్రవరి 1 నుంచి రాత్రివేళ నగరంలో వివాహాలు నిషేధం పై ఉత్తర్వులు జారీ.. ఈ విషయం ను వక్ఫ్ బోర్డు చైర్మెన్ మహమ్మద్ సలీం ప్రకటించారు.
ఇక నుంచి రాత్రి వేళ 9 తర్వాత ఎవరైనా వివాహం చేస్తే.. ఆ ఖాజీలకు నోటీసులు జారీచేయడంతో పాటు.. వారికి వివాహ బుక్ లెట్ సర్టిఫికెట్లు జారీ చేయమని చెప్పారు. రాత్రివేళ సంగీతం జోరులో.. బాణాసంచా కాల్చడంతో ప్రజలకు అసౌకర్యంగా కలుగుతుందని భావించి రాత్రివేళ వివాహాలను రద్దు చేయడం శుభపరిణామమని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం