కువైట్ లో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
- February 22, 2018కువైట్: కువైట్ లోని గల్ఫ్ స్పిక్,అల్మీర్,MECC కంపెనీలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఏ.పి ప్రభుత్వం చేప్పట్టే స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ గురించి ఆయా కంపెనీలతో చర్చించారు.కంపెనీల అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇప్పించి పంపగలమని తెలియజేశారు.ఆయనతో పాటు APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు