పాకిస్తాన్ లో భారత డాక్టర్లు
- March 13, 2018భారత్- పాకకిస్తాన్ ల మధ్య ఎంత శత్రుత్వమున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ తన మానవతా విలువలను చాటుతునే ఉంది. తాజాగా డాక్టర్ గుప్తా త్వరలో తన టీమ్తో సాయంతో నాలుగు లివర్ ట్రాన్స్ప్లెంట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ నెలలోనే వీరు కరాచీలోని డౌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఈ వైద్యబృదం పాకిస్తాన్ లో ఇదే తరహా శస్త్రచికిత్సలు నిర్వహించింది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..