లోఫర్ డిసెంబర్-18న విడుదల
- November 30, 2015వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లోఫర్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డిసెంబర్-18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాత సి.కళ్యాణ్.. ఇప్పుడు ఆడియో రిలీజ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఆడియో డిసెంబర్-7న విడుదల కాబోతోంది. శిల్పకళావేదికలో జరగనున్న ఈ ఆడియోకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరి దర్శకత్వంలో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు చిత్రాల్లో ప్రభాస్ నటించాడు. పూరీతో ఉన్న ఆ అనుబంధం కొద్దీ ఇప్పుడీ మూవీ ఆడియో రిలీజ్కు ప్రభాస్ అతిథిగా రాబోతున్నాడట.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్