తెలంగాణా ప్రభుత్వ ఉగాది కానుక..
- March 15, 2018హైదరాబాద్:ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ వెలుగు పేరుతో సాంస్కృతిక కర దీపికను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో తిధులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, పండుగల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. మొత్తం 20 అంశాలను ఇందులో చేర్చారు. మార్చి 18 కల్లా ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుస్తకాల పంపిణీ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఆ శాఖ డైరక్టర్ మామిడి హరిక్రిష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు