మనామా:వలసదారుడి రీపాట్రియేషన్ కోసం విజ్ఞప్తి
- March 29, 2018మనామా: సోషల్ వర్కర్స్, ఇండియన్ మిషన్ సాయాన్ని కోరారు ఓ వలసదారుడ్ని రీపాట్రియేట్ చేయడం కోసం. మనామాలో గత ఐదేళ్ళుగా మంచానికే పరిమితమయిపోయాడు 78 ఏళ్ళ నలరాజన్. కేరళకు చెందిన నలరాజన్, కంటి చూపును సైతం కోల్పోయారు. గుడైబియాలోని ఓ ఇంట్లో స్నేహితుల సహాయంతో బతుకును వెల్లదీస్తున్నాడాయన. బేకరీలో మొదట్లో పనిచేసేవాడాయన. 2011 నుంచి సమస్యలు అతనికి ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని చూసే అవకాశం దొరుకుతుందని ఎదురుచూస్తున్నాననీ, ఎంబసీ మాత్రమే తనకు సాయం చేయగలదని నలరాజన్ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు