సిరియాలో ఆగని మారణ హోమం
- April 09, 2018సిరియాలోని డౌమా పట్టణంలో రసాయన దాడులు జరిగిన మరుసటి రోజే మరో ప్రాంతంలో క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. తైఫూర్లోని సిరియా సైనిక ఎయిర్బేస్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం చోటు చేసుకున్న రసాయన దాడులపై సిరియా, దాని మిత్ర పక్షాలను అమెరికా హెచ్చరించినా ఈ క్షిపణి దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. 'సిరియాలో రసాయన ఆయుధాలు ఉపయోగించేవారిని పట్టుకునేందుకు దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తాం' అని పెంటగాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..