పేరెంట్స్ కోసం ఎన్ఎంఎస్ 'యాప్'
- April 15, 2018న్యూ మిలీనియం స్కూల్ ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళయ్, 'డిపిఎస్ బహ్రెయిన్' పేరుతో మొబైల్ యాప్ని అధికారికంగా ప్రారంభించారు. స్కూల్ యాక్టివిటీస్కి సంబంధించి పేరెంట్స్ ఈ యాప్ ద్వారా స్కూల్తో టచ్లో వుండడానికి వీలుంది. ఎస్సైన్మెంట్స్, సర్క్యులర్స్ గురించి తెలుసుకోవడం, ఫొటో గ్యాలరీ, టైమ్ టేబుల్, క్యాలెండర్, సిలబస్ వంటివే కాదు, లీవ్ గురించి అప్లయ్ చేయడానికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ మరియు స్కూల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఈ యాప్ ఉపకరిస్తుందని రవి పిళ్ళయ్ చెప్పారు. ప్రిన్సిపల్ అరుణ్కుమార్ శర్మ మాట్లాడుతూ, స్కూల్ మరియు - పేరెంట్స్ మధ్య ఈ యాప్ ఓ మీడియేటర్గా పనిచేస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా