మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- May 12, 2024
కువైట్: లులు హైపర్మార్కెట్ కువైట్లోని అన్ని ఔట్లెట్లలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ‘మ్యాంగో మానియా’ మహోత్సవాన్ని ప్రారంభించింది. మే 8-14 వరకు జరిగిన వారం రోజుల ఈవెంట్ను మే 9న లులూ హైపర్మార్కెట్ ఫహాహీల్లో భారత రాయబారి హెచ్.ఇ. ఆదర్శ్ స్వైకా లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ M.A. యూసుఫ్ అలీతో కలిసి ప్రారంభించారు. ఏడు వేర్వేరు దేశాల నుండి సేకరించిన 50 కంటే ఎక్కువ మామిడి రకాలను కస్టమర్లకు అందుబాటులో పెట్టారు. భారతదేశానికి చెందిన ఆల్ఫోన్సో, మామిడి బాదామి, మల్లికా, తోటపురి మరియు రాజపురి మరియు యెమెన్లోని ప్రసిద్ధ గల్పతుర్ రకాలు సహా పండ్లను తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. తాజా రిఫ్రెష్ మామిడి రసాలు మరియు స్మూతీలతో సహా మామిడి డిలైట్ల రుచికరమైన ఎంపికలను పొందవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







