నేటి నుంచి మోడీ స్వీడన్, బ్రిటన్లలో పర్యటన...
- April 16, 2018ప్రధాని మోడీ నేటి నుంచి స్వీడన్, బ్రిటన్లలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. రాత్రి స్వీడన్ రాజధాని స్టాక్హోంలో నార్డిక్ దేశాలుగా పేరుగాంచిన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. రేపు సాయంత్రం మోడీ బ్రిటన్ వెళ్లనున్నారు. బుధవారం జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. లండన్లోని చారిత్రక హాల్ వెస్ట్మినిస్టర్ నుంచి మోడీ ప్రసంగించనున్నారు. గాంధీజీ తర్వాత మాట్లాడుతున్న రెండో భారతీయుడిగా మోడీ రికార్డు
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు