ఐఐటిల్లో విద్యార్థినులకే ప్రాధాన్యం
- April 16, 2018ప్రతిష్టాత్మకమైన ఐఐటిల్లో పెరుగుతున్న లింగ అసమానత్వాన్ని తగ్గించేందుకు కొత్త విధానం అమల్లోకి రానుంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటిల్లో 779 సీట్లను కేవలం విద్యార్థినులకు మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుదని..లింగ అసమానత్వం తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!