ఐఐటిల్లో విద్యార్థినులకే ప్రాధాన్యం
- April 16, 2018ప్రతిష్టాత్మకమైన ఐఐటిల్లో పెరుగుతున్న లింగ అసమానత్వాన్ని తగ్గించేందుకు కొత్త విధానం అమల్లోకి రానుంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటిల్లో 779 సీట్లను కేవలం విద్యార్థినులకు మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుదని..లింగ అసమానత్వం తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ