ఎయిర్ ఇండియాలో మీ భార్య మీ పక్కన కూర్చోవాలంటే ఎం చేయాలో తెలుసా..!!
- April 17, 2018ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ముందు వరుసలో ఉన్న సీట్లను ఎంపిక చేసుకుంటే అధిక పీజు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే భార్యా భర్తలు కలిసి వెళుతుంటే వారికి ఒకే చోట సీటు ఇవ్వాలంటే దూరాన్ని బట్టి రూ.1500 వరకు చెల్లించమంటోంది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. సవరించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
మిడిల్ సీటు కావాలంటే రూ.100
విండో సీటు కావాలంటే రూ.200
మరి ఇంటర్నేషనల్ ప్లైట్ అయితే రూ.200 నుంచి రూ.1500 వరకు అదనంగా వసూలు చేస్తారట.
ఇక పై మీరు, మీ పాప లేక బాబుతో కలిసి యూఎస్ వెళ్లాలనుకుంటే 33 డాలర్లు అదనంగా చెల్లించాలట.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు