థెరిసా మే తో మోది భేటీ
- April 18, 2018లండన్: ప్రధాని నరేంద్ర మోది ఇవాళ లండన్లో పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. టెన్ డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను ప్రధాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసాలు, సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటు వాదం వంటి అంశాలను చర్చించనున్నారు. ఇవాల్టి సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ