అబుదాబీ:రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- April 20, 2018అబుదాబీ: ముఫ్రాక్ బ్రిడ్జి వద్ద నాలుగు కార్లు ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అబుదాబీ పోలీసులు చెబుతున్న వివరాల్ని బట్టి, కారు డ్రైవర్ అతి వేగంతో హైవే బ్యారియర్ని ఢీకొన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మిగతా కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ - సీరియస్ యాక్సిడెంట్స్ హెడ్ డాక్టర్ ముస్లిమ్ మొహమ్మద్ అల్ జునైబి మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, తద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలను నివారించినట్లవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్