మెగాస్టార్ ఆధ్వర్యంలో 18 మంది టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం..
- April 24, 2018
అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ అగ్రహీరోల అత్యవసర సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి మహేష్ బాబు , రాంచరణ్, అల్లు అర్జున్, నాని తోపాటు సుమారు 18 మంది హీరోలు హాజరైనట్టు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యంగా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







