మెగాస్టార్ ఆధ్వర్యంలో 18 మంది టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం..
- April 24, 2018అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ అగ్రహీరోల అత్యవసర సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి మహేష్ బాబు , రాంచరణ్, అల్లు అర్జున్, నాని తోపాటు సుమారు 18 మంది హీరోలు హాజరైనట్టు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యంగా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..