డ్రగ్స్ ప్యాకేజ్తో పట్టుబడ్డ మహిళ
- April 27, 2018అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ సైకోట్రాఫిక్ డ్రగ్స్తో కూడిన ప్యాకెట్తో కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆసియాకి చెందిన ఆ మహిళ, తనకు ఆ ప్యాకేజీలో ఏముందో తెలియదని విచారణలో వెల్లడించింది. వీసా ఇస్తామని చెప్పి, ఓ ప్యాకేజీని డెలివర్ చేయాల్సిందిగా తనకు కొందరు సూచించారనీ, వీసా కోసం వారు చెప్పింది చేశాననీ ఆమె వెల్లడించింది. మొత్తం 1,300 పిల్స్ని ఆ ప్యాకేజీలో అధికారులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ మే 30న జరగనుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..