ఇయర్ ఆఫ్ జాయెద్ ఎ380 ఎయిర్క్రాఫ్ట్ ప్రారంభించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- April 30, 2018అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 'ఇయర్ ఆఫ్ జాయెద్' ఎయిర్ బస్ ఎ380ని పరిశీలించారు. అబుదాబీలోని ఎతిహాద్ ఎయిర్వేస్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్లో ఈ విమానం కొలువుదీరింది. ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ ఛైర్మన్ మొహమ్మద్ ముబారక్ ఫదెల్ అల్ మజ్రోయి, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎతిహాద్ గ్రూప్ టోనీ డగ్లస్, అలాగే ఎతిహాద్ సీనియర్ లీడర్ షిప్ టీమ్ సభ్యులు, షేక్ తాయెబ్ వెంట వున్నారు. విజ్డమ్, రెస్పెక్ట్, సస్టెయినబిలిటీ, హ్యూమన్ డెవలప్మెంట్ అనే నాలుగు థీమ్స్తో ఇయర్ ఆఫ్ జాయెద్ నేపథ్యంలో ఎ380 ఎయిర్బస్ని ఈర్చిదిద్దారు. ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు షేక్ జాయెద్కి సంబంధించి అనేక విశేషాలతో కూడిన స్వాగతం పలుకుతారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు