ఉద్యోగాలపేరుతో మోసం..
- April 30, 2018
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని చాంద్రాయణగుట్టకు చెందిన ఆయూబ్ ను ఈ ముఠా మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ కాల్స్ వచ్చిన టవర్ లోకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన గుంజన్, వినయ్, తరుణ్ జ్యోత్ కౌర్లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అలాగే వీరి అకౌంట్స్ సీజ్ చేసి, డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







