ఉద్యోగాలపేరుతో మోసం..
- April 30, 2018
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని చాంద్రాయణగుట్టకు చెందిన ఆయూబ్ ను ఈ ముఠా మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ కాల్స్ వచ్చిన టవర్ లోకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన గుంజన్, వినయ్, తరుణ్ జ్యోత్ కౌర్లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అలాగే వీరి అకౌంట్స్ సీజ్ చేసి, డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!