ఒమన్లో కొత్త ఫ్యూయల్ ధరలు
- April 30, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, మే నెలకుగాను గ్యాస్ ధరల్ని ప్రకటించింది. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ఫర్ ఫ్యూయెల్ ద్వారా మే నెలకుగాను ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఎం91 పెట్రోల్ ధర 205 బైసాస్ నుంచి 212 బైసాస్కి పెరిగింది. ఎం95 పెట్రోల్ ధర 216 బైసాస్ నుంచి 222 బైసాస్కి చేరుకుంది. డీజిల్ ధర 238 బైసాస్ నుంచి 238 బైసాస్కి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎం98 గ్రేడ్ పెట్రోల్ (ప్రీమియమ్ వాహనాల కోసం) 266 బైసాస్కే దొరుకుతుంది.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







