ఒమన్లో కొత్త ఫ్యూయల్ ధరలు
- April 30, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, మే నెలకుగాను గ్యాస్ ధరల్ని ప్రకటించింది. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ఫర్ ఫ్యూయెల్ ద్వారా మే నెలకుగాను ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఎం91 పెట్రోల్ ధర 205 బైసాస్ నుంచి 212 బైసాస్కి పెరిగింది. ఎం95 పెట్రోల్ ధర 216 బైసాస్ నుంచి 222 బైసాస్కి చేరుకుంది. డీజిల్ ధర 238 బైసాస్ నుంచి 238 బైసాస్కి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎం98 గ్రేడ్ పెట్రోల్ (ప్రీమియమ్ వాహనాల కోసం) 266 బైసాస్కే దొరుకుతుంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!