ఒమన్లో కొత్త ఫ్యూయల్ ధరలు
- April 30, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, మే నెలకుగాను గ్యాస్ ధరల్ని ప్రకటించింది. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ఫర్ ఫ్యూయెల్ ద్వారా మే నెలకుగాను ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఎం91 పెట్రోల్ ధర 205 బైసాస్ నుంచి 212 బైసాస్కి పెరిగింది. ఎం95 పెట్రోల్ ధర 216 బైసాస్ నుంచి 222 బైసాస్కి చేరుకుంది. డీజిల్ ధర 238 బైసాస్ నుంచి 238 బైసాస్కి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎం98 గ్రేడ్ పెట్రోల్ (ప్రీమియమ్ వాహనాల కోసం) 266 బైసాస్కే దొరుకుతుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









