ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త...
- May 02, 2018
యూజర్లకు ఫేస్ బుక్ యాజమాన్యం శుభవార్త అందించింది. ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫేస్ బుక్ ఇకపై యూజర్ల సమాచారంపై దృష్టి పెట్టనుంది. అందుకోసం త్వరలో ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. ఈ ఫీచర్ పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది అతికొద్ది రోజుల్లోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









