భర్త పాస్పోర్ట్తో మాంచెస్టర్ నుంచి ఇండియాకి వచ్చేసింది
- May 02, 2018
మాంచెస్టర్:గీతా మోద అనే మహిళా వ్యాపారవేత్త తన భర్త పాస్పోర్ట్తో మాంచెస్టర్ నుంచి ఢిల్లీ వచ్చేసింది. చెకిన్ దగ్గర, విమానం ఎక్కే సమయంలోనూ ఈ పొరపాటును ఎవరూ గుర్తించలేదు. చివరికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఈ విషయాన్నిగీత గుర్తించింది. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ క్షమాపణ చెప్పింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పొరపాటును గుర్తించి ఆమెను ఎయిర్పోర్ట్ బయటకు పంపించడానికి అధికారులు నిరాకరించిన అధికారులు అటు నుంచే మరో విమానంలో ఆమెను దుబాయ్ పంపించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు