భర్త పాస్పోర్ట్తో మాంచెస్టర్ నుంచి ఇండియాకి వచ్చేసింది
- May 02, 2018
మాంచెస్టర్:గీతా మోద అనే మహిళా వ్యాపారవేత్త తన భర్త పాస్పోర్ట్తో మాంచెస్టర్ నుంచి ఢిల్లీ వచ్చేసింది. చెకిన్ దగ్గర, విమానం ఎక్కే సమయంలోనూ ఈ పొరపాటును ఎవరూ గుర్తించలేదు. చివరికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఈ విషయాన్నిగీత గుర్తించింది. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ క్షమాపణ చెప్పింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పొరపాటును గుర్తించి ఆమెను ఎయిర్పోర్ట్ బయటకు పంపించడానికి అధికారులు నిరాకరించిన అధికారులు అటు నుంచే మరో విమానంలో ఆమెను దుబాయ్ పంపించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం