'ట్రంప్'ను నోబెల్ శాంతి బహుమతి వరించనుందా?
- May 02, 2018అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించనుందా? ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించినందుకు గాను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ 'నా కర్తవ్యం నేను నిర్వహించాను' అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉత్తరకొరియాతో తాను శాంతినే కోరుకున్నానన్నారు. ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ