ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్తో డీలింగ్స్ వద్దు: ఇన్వెస్టర్లకు యూఏఈ హెచ్చరిక
- May 02, 2018ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ అనే అన్ రెగ్యులేటెడ్ కంపెనీతో ఇన్వెస్టర్లు ఎలాంటి డీలింగ్స్ జరపవద్దని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్ హెచ్చరించింది. అయితే ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ సంస్థ ఇప్పటిదాకా ఈ విషయమై తన స్పందనను తెలియజేయలేదు. యూఏఈ సహా ఆసియా, గల్ఫ్కి చెందిన పలు దేశాల్లోని ఇన్వెస్టర్లతో ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ కలిసి పనిచేస్తోంది. అయితే అన్ రెగ్యులేటెడ్ కంపెనీ కావడంతో ఈ సంస్థతో లావాదేవీలు ప్రమాదకరమని యూఏఈ తన హెచ్చరికలో పేర్కొంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి లైసెన్స్ లేకపోయినా వందల వేల డాలర్స్ని ఆసియా ఇన్వెస్టర్స్ నుంచి మేనేజ్ చేస్తున్నట్లుగా జనవరిలో రాయిటర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు