అవార్డు రిహార్సల్స్లో ఉద్వేగానికి లోనైన బోనీ కపూర్
- May 03, 2018
దివంగత నటి శ్రీదేవికి జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు గురువారం విజ్ఞాన్ భవన్కు బోనీకపూర్, కుమార్తెలు,జన్వీ,ఖుషీ వచ్చారు. అయితే అవార్డుల ప్రదానోత్సవానికి కంటే ముందు రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ బోనీ కపూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోపక్క జాన్వి, ఖుషీలు కూడా బాధపడుతున్నట్లుగానే కన్పించారు. శ్రీదేవికి అవార్డు వచ్చినందుకు సంతోషించాలో.. దానిని అందుకోవడానికి ఆమె ఈ లోకంలో లేనందుకు బాధపడాలో అర్థంకావడంలేదని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







