అవార్డు రిహార్సల్స్లో ఉద్వేగానికి లోనైన బోనీ కపూర్
- May 03, 2018దివంగత నటి శ్రీదేవికి జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు గురువారం విజ్ఞాన్ భవన్కు బోనీకపూర్, కుమార్తెలు,జన్వీ,ఖుషీ వచ్చారు. అయితే అవార్డుల ప్రదానోత్సవానికి కంటే ముందు రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ బోనీ కపూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోపక్క జాన్వి, ఖుషీలు కూడా బాధపడుతున్నట్లుగానే కన్పించారు. శ్రీదేవికి అవార్డు వచ్చినందుకు సంతోషించాలో.. దానిని అందుకోవడానికి ఆమె ఈ లోకంలో లేనందుకు బాధపడాలో అర్థంకావడంలేదని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆరోగ్య బీమా తప్పనిసరి
- TWA-Q ఆధ్వర్యంలో దోహాలో ‘కమ్యూనిటీ ఇఫ్తార్’
- యూఏఈ-ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- అనుమతి లేకుంటే.. SR5,000 జరిమానా.. TGA వార్నింగ్
- విజిట్ వీసా ఉల్లంఘన.. స్పాన్సర్,టూరిస్టుపై బహిష్కరణ వేటు!
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!