చెన్నై వరదలలో మృతుల సంఖ్యా 500..
- December 06, 2015చెన్నై వరదల్లో ఇప్పటివరకూ అయిదు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. ఈ నేపద్యంలో మృత దేహాలు బయటపడుతున్నాయి.. వరద నీటిలో కొట్టుకు వస్తున్నశవాలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు.. కొన్ని చోట్ల ఇళ్లు కూలిన ఘటనలో కూడా మరణాలు సంభవించాయి.. మరికొందరు చలి తీవ్రత వల్ల కూడా మరణించినట్లు భావిస్తున్నారు.. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..