యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ
- May 07, 2018యూఏఈ:యూఏఈలో ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆకాశం కొంత మేర మేఘావృతమై వుండడం వల్ల హ్యుమిడిటీ బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా మెజైరా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 44.6 డిగ్రీలకు చేరుకుంది. తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున కోస్టల్ ప్రాంతాల్లో హ్యుమిడిటీ విపరీతంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణంగానే వుంటాయి.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి