TV5 చైర్మన్ బిఆర్ నాయుడును అభినందించిన బీజేపీ నేతలు
- May 15, 2018కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఈ నెల 7న టివి5 ప్రాసారం చేసిన సర్వే నిజమైందని ....బిజేపి తెలంగాణ నేతలు జూబ్లిహిల్స్ లో ఉన్న టివి5 ప్రధాన కార్యలయానికి వచ్చి చైర్మన్ బి ఆర్ నాయుడు ను అభినందించారు.కన్నడలో కొత్తగా టివి5 వార్తచానల్ ప్రారంభించిన అతికొద్దికాలంలో, చేసిన మొదటి సర్వే ఎక్యురెట్ గా ఉందని వారన్నారు.అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలో రానున్నది అని ఇస్తున్న తరుణంలో టివి5 ప్లాష్ సంస్దతో కలసి కన్నడిగుల్లో ఉన్న వాస్తవ అభిప్రాయాలను సర్వే రూపంలో ముందుకు తెచ్చింది.బిజేపికి 105 + ఆర్ - అని టివి5 ప్రీపోల్ సర్వేలో రాగా ఈ రోజు వచ్చిన పలితాలలో బిజేపి 104 సీట్లు స్వతంత్రంగా గెలుచుకోంది.ఇలా ప్రజా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టాలని...టివి5 చైర్మన్ బిఆర్ నాయుడు ను బిజేపి నేతలు కిషన్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రసంశించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?