అల్ బురమైమీ బోర్డర్ ప్రారంభంతో యూఏఈ ట్రిప్ సులభతరం
- May 16, 2018మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, అల్ బురైమిలోని కొత్త సారా బోర్డర్ పాయింట్ ప్రారంభంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వెళ్ళాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. మస్కట్ నుంచి దఖ్లియా రోడ్ మీదుగా సారా బోర్డర్ పాయింట్కి 332 కిలోమీటర్లు. సారా బోర్డర్ నుంచి దుబాయ్కి 130 కిలోమీట్ల దూరం. ఇరువైపులా ఈ బోర్డర్లో ఆరేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్ ప్రారంభంతో రాకపోకలు చాలా స్మూత్గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఒమన్ రెసిడెంట్స్ యూఏఈ వెళ్ళి రావడానికి సులభతరంగా మారిందని రాయల్ ఒమన్ పోలీసులు చెబుతున్నారు. రెసిడెంట్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..