రాత్రిళ్లు అతిగా మేల్కొంటే...
- June 22, 2018చాలా మందికి రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. కొందరికి ఆలస్యంగా పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికీ రాత్రంతా మేల్కొని పగలు నిద్రపోతుంటారు. ఇలాంటి చర్యల వల్ల వ్యాధుల బారినపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
* రాత్రిళ్లు అతిగా మేల్కోవడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయిట.
* నిద్రలేమి వల్ల క్రమేణా అల్జీమర్స్ బారినపడుతారట.
* దీనివల్ల క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని తేలింది.
* ప్రతి 10 మంది పురుషుల్లో ముగ్గురు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట.
* ప్రతి ఐదుగురు స్త్రీలో ఒకరికి ఈ సమస్య ఉందని తేలింది.
* అయితే, ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా శాస్త్రవేత్తలు చూసిస్తున్నారు.
* ఈ ముప్పు రాకుండా ఉండాలంటే తక్షణమే త్వరగా నిద్రపోయే అలవాటు చేసుకోవాలి.
* అర్థరాత్రి వరకూ మేల్కొని ఉండకుండా త్వరగా నిద్రపోవాలి.
* తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
* అల్జీమర్స్తో బాధపడేవారు నిద్రపోయే ముందు కాఫీ తాగితే త్వరగా నిద్రపడుతుందని వైద్యులు ఓ చిట్కా చెపుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..