బహ్రెయిన్ లో వినియోగదారులకు ఊరట: తగ్గిన కూరగాయల ధరలు
- June 23, 2018బహ్రెయిన్:రమదాన్ తర్వాత వినియోగదారులకు కూరగాయల ధరల విషయంలో ఊరట లభించింది. కొన్ని కూరగాయల ధరలు 60 శాతం వరకు తగ్గినట్లుగా సెంట్రల్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కూరగాయల ధరలతోపాటు, పండ్ల ధరలు కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. రమదాన్ సీజన్లో పండ్ల ధరలు గణనీయంగా పెరగడం మామూలే. ఆ తర్వాత డిమాండ్ తగ్గి, ధరలు కూడా అదుపులోకి వస్తుంటాయి. 10 కిలోల కుకుంబర్ బాక్స్ 3.5 దినార్స్ నుంచి 900 ఫిల్స్కి తగ్గింది. కాలీఫ్లవర్ ధర 3.5 బహ్రెయినీ దినార్స్ నుంచి 1.5కి తగ్గింది. క్యాబేజీ ధర 4 బహ్రెయినీ దినార్స్ వుండగా, ఇప్పుడది 1.5 బహ్రెయినీ దినార్స్కి చేరుకుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ