సైన్ బోర్డ్స్ డ్యామేజీపై మినిస్ట్రీ హెచ్చరిక
- July 17, 2018మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సైన్ బోర్డ్స్ని డ్యామేజ్ చేయడంపై పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. సైన్ బోర్డ్స్ని ధ్వంసం చేయరాదనీ, వాటిపై ఎలాంటి స్కెచెస్ వేయరాదనీ, రాతలు సైతం చేయకూడదని మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులకు ఉపయోగపడే సైన్ బోర్డ్స్ని పాడు చేస్తే, జరీమానా తప్పవని అధికారులు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. ఈ మేరకు మినిస్టీరియల్ డెసిషన్ నెం.155/2017లో స్పష్టంగా నిబంధనల్ని పేర్కొనడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..