బహ్రెయిన్:లాండ్రీమేన్ని దోచుకున్న మహిళ
- August 09, 2018బహ్రెయిన్:ఆసియాకి చెందిన లాండ్రీ మేన్ని ఓ అరబ్ మహిళ దోచుకుంది. అతన్ని వేధింపులకు గురిచేసి, అతని వద్దనున్న వాలెంట్ని దోచుకుంది 32 ఏళ్ళ మహిళ. ఆమె ఏడుగురు పిల్లల తల్లి. ఈ కేసు విచారణలో వుంది. ఆమెపై ప్రాస్టిట్యూషన్ అభియోగాలూ మోపబడ్డాయి. నిఖబ్ ధరించిన మహిళ, తన షాప్ వద్దకు వచ్చి, మంచి నీళ్ళు అడిగిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ గురించి రిక్వెస్ట్ చేసిందనీ, ఆ తర్వాత తనను గట్టిగా పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించి, తన వద్దనుంచి వ్యాలెట్ని దోచుకుందని, వ్యాలెట్లో 8 బహ్రెయినీ దినార్స్ వున్నాయని, ఆ తర్వాత ఆమె అక్కడినుంచి పారిపోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై స్పాన్సరర్కి ముందుగా తెలిపిన బాధితుడు, నిందితురాలు బలంగా వుండడంతో ఆమెను తాను నిలువరించలేకపోయానని చెప్పాడు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు