బహ్రెయిన్:14,000 బహ్రెయినీ దినార్స్ మోసం
- August 14, 2018బహ్రెయిన్:46 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు పౌరుల్ని మోసం చేశాడు. హై క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. రియల్ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి 7,000 అలాగే 7,250 బహ్రెయినీ దినార్స్ను నిందితుడు వసూలు చేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు