మస్కట్:సీవేజ్ పిట్లో కూరుకుపోయిన కార్మికుడు
- August 17, 2018మస్కట్:ఆసియా జాతీయుడైన ఓ వలస కార్మికుడు సీవేజ్ పిట్లో కూరుకుపోగా, అతన్ని అత్యంత చాకచక్యంగా వెలికి తీసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. సీవేజ్ పిట్కి సంబంధించిన వాల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బౌషెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీవేజ్ పిట్ నుంచి రక్షించిన వెంటనే, బాధితుడికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు