ఏఎన్నార్ జయంతి వేడుక
- September 16, 2018హిమాయత్నగర్ : మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి పురస్కరించుకుని ఈ నెల 19న రవీంద్ర భారతిలో నా పాట.. నీ నోట పలకాలి చిలకా.. అనే సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రఖ్యాత గాయని ఆమని, ప్రతినిధులు భీంరెడ్డి, ఆర్ఎన్, సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సాహితీ వేత్త వాసిరాజు ప్రకాశంకు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అందజేస్తారని, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, యువ కళావహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వర్రావు పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక