ఖరీఫ్ సీజన్లో 25 వేల మంది ప్రయాణీకులు
- September 17, 2018మస్కట్: ఖరీఫ్ సీజన్లో మొత్తం 25,000 మంది ప్రయాణీకులు మవసలాత్ ద్వారా ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 22 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో సలాలా ఖరీఫ్ సీజన్ సందర్భంగా ప్రతిరోజూ సుమారు 400 మంది ప్రయాణీకుల చొప్పున 25 వేల మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. సలాలాకి ప్రతిరోజూ 12 రోజువారీ ట్రిప్పుల్ని నడుపుతోంది. మవసలాత్ బస్సుల పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..