ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో
- September 18, 2018కోల్కత్తాలో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కోల్కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ప్రయాణికులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఎయిర్పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు. విషయం తెలిసిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్లైన్స్పై అపెక్స్ కన్జ్యూమర్ కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్ల్ను ఆశ్రయించారు. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.61వేల పరిహారం విధించింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్