హై ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
- September 18, 2018మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి సంబంధించిన ఎన్నికల విషయమై హై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ మినిస్టర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో జడ్జీలు అబ్దుల్ రహ్మాన్ అల్ జాయెద్ అహ్మద్, మసూమా అబ్దుల్రసూల్ ఇసా, ఖాలిద్ హస్సన్ అజాజి, జడ్జి మొహమ్మద్ హసన్ అల్ బుసైనాన్, ఛాన్సెలర్ వీల్ అల్ బ్యులాలి, ఛాన్సెలర్ ఒసామా అలి అల్ అవుఫి మరియు జడ్జి మొహమ్మద్ సైద్ అల్ అరాది ఉంటారు. మరో ఎడిక్ట్ జారీ చేసిన మినిస్టర్, లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ (ఎల్ఎల్ఓసి) ప్రెసిడెంట్ని కూడా నియమించారు. ఛాన్సెలర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జాని హై ఎలక్షన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్గా నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు