ఆస్ట్రియా వెళుతున్న అనుష్క శెట్టి
- September 26, 2018భాగమతి చిత్రం తర్వాత మళ్ళీ సెట్స్ కి వెళ్ళలేదు అనుష్క . మాధవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నదని వార్తలు వచ్చి. కోన కార్పోరేషన్, పీపుల్స్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
ఇదీలా దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ హీరోయిన్ అనుష్కతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, దాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. అమెరికాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో 'నా నువ్వే' సినిమాను నిర్మించిన ఎల్ ఎ తెలుగు మూవీస్ సంస్థ తన మలిప్రయత్నంగా ఓ సిన్మాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో వున్న ఈ ప్రాజెక్టుకు లీడ్ గా కొత్త దర్శకుడు వ్యవహరిస్తారు.
ఇదీలావుంటే అనుష్క ఇప్పుడు ఆస్ట్రియా వెళుతుందని తెలిసింది. బరువు సమస్యతో బాధపడుతున్న అనుష్క ప్రకృతి చికిత్సలో బాగంగా అక్కడికి వెళుతుందని , ఓ రెండు వారాలు పాటు అక్కడ ఉటుందని టాక్.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు