ఎన్టీఆర్ బయోపిక్కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్...
- October 12, 2018ఎన్టీఆర్ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ బయోపిక్లో తొలి భాగాన్ని 2019 జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ బయోపిక్ పై సంచలన ప్రకటన చేశారు. దసరా తర్వాతి రోజు తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారని వర్మ తెలిపారు.
* లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ
* దసరా తర్వాతి రోజు తిరుపతిలో వివరాలు ప్రకటిస్తానన్న వర్మ
* ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారన్న వర్మ
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ