ప్రాస్టిట్యూషన్: 8 మందికి జైలు
- October 15, 2018దుబాయ్:ఏడుగురు పురుషులు, ఓ మహిళ ప్రాస్టిట్యూషన్ కేసులో దోషులుగా తేలారు. దుబాయ్ న్యాయస్థానం వీరికి జైలు శిక్ష ఖరారు చేసింది. అరెస్టయినవారంతా పాకిస్తానీయులే. డిసెంబర్ 7న అల్ మురాక్కాబాత్లో, నిందితులు బాధఙతులకు ఫేక్ ఏజ్లతో పాస్పోర్టులను ఇప్పించినట్లు విచారణలో తేలింది. 17 ఏళ్ళ బాధితురాలు, తమను యూఏఈకి రప్పించి, ప్రాస్టిట్యూషన్ చేయించేందుకు యత్నించారని పేర్కొనడం జరిగింది. నిందితులు, బాధితులకు పాస్పోర్ట్, ఎంట్రీ పర్మిట్తోపాటుగా విమాన టిక్కెట్లను అందించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితురాలు, ఆ యువతుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారిని అల్ హమ్రియాలోని ఓ ఇంటికి తరలించారు. ఆ మరుసటి రోజు అల్ బరాహాలోని ఓ ఫ్లాట్కి తీసుకెళ్ళారు వ్యభిచారం కోసం. సీఐడీ అధికారులు, డిసెంబర్ 7న ఫ్లాట్పై దాడి చేయగా, ప్రాస్టిట్యూషన్ బయటపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు