అల్లంతో కీళ్లనొప్పులకు చెక్..
- October 15, 2018కీళ్లనొప్పులతో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ అల్లాన్ని వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. దీనిని ఆరోగ్యానికి, అందానికి కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ 4 గ్రాముల అల్లాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే అల్లం టీ తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి.
అధిక బరువును తగ్గిస్తుంది. కడుపు నొప్పి, వాంతులు వస్తున్నప్పుడు కొద్దిగా అల్లాన్ని పటిక బెల్లంలో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పలు రకరకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఇలా చేయాలి.. అల్లాన్ని మెత్తని పేస్ట్లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు