జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది
- October 17, 2018సౌదీ అసమ్మతివాద జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. టర్కీలోని సౌదీ కాన్సలేట్ లోపలికి వెళ్లినవాడు మళ్లీ అఖండంగా బయటకు రాలేదు. లోపలే చంపేశారని దాదాపుగా ఖరారైంది. ఖషోగ్గీ చేతికున్న యాపిల్ వాచ్ కాన్సలేట్ లోపల జరిగిన ఘోరమైన తతంగాన్ని రికార్డు చేసిందని అంటున్నారు. సౌదీ నుంచి ప్రత్యేక విమానాల్లో టర్కీకి వచ్చిన 15 మంది టీమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఓ పత్రిక తెలిపింది. ముందుగా ఖషోగ్గీ వేళ్లు నరికారు. అలా చిత్రవధలో భాగంగా పలు భాగాలను తెగ్గోసిన తర్వాత చివరకు తల నరికేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం